తిరుమల:సోమవారం ఉదయం నైవేద్య విరా మ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మ న్‌, ఈవో, అర్చకులు స్వాగతం పలి కారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును దర్శిం చుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు. అనంత రం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికి, శేషవస్త్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామి వారి చిత్ర పటం, డైరీ, క్యాలండర్‌ లను ప్రధానికి అందించారు. మోదీ ఆలయం లోనే దాదాపు 50 నిమిషాలు గడిపా రు. అనంతరం రచన గెస్ట్‌ హౌస్‌ కు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హైదరాబాద్‌ కు పయనమవుతారు. ప్రధాని రాక సంద ర్భంగా తిరుమలలో ఆంక్షలు విధిం చారు. ప్రధాని వెళ్లే మార్గాలలో దుకా ణాలను మూయించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *