ఏలూరు:ఏలూరు జిల్లా పోలవరం లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు. ప్రోజెక్ట్‌ లో దిగువ కాఫర్‌ డ్యాం వద్ద జరగుతున్న డి వాటరింగ్‌ పనులను పరిశీలించారు. తరువాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం ల మధ్య ఉన్న సీ ఫేజ్‌ నీటిని మరల్చేందుకు నిర్మాణం చేస్తున్న కాలువల పనులను మంత్రి పరిశీలించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *