“నిజం గెలవాలి” పేరుతో శ్రీమతి నారా భువనేశ్వరి   బస్సుయాత్ర..!  ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆశీస్సులు కోసం విచ్చేసిన శ్రీమతి నారా భువనేశ్వరికి మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు  తిరుమలలో శ్రీమతి భువనేశ్వరి  తో కలిసి స్వామి వారి దర్శనం చేసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ..!!నిజం గెలవాలి బస్సుయాత్ర తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్ట్ తో మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ..!! కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ,త్వరగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల అయ్యి ప్రజల్లో తిరగాలని మనసారా దేవుణ్ణి తలుచుకుని భువనేశ్వరి గారికి అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేశారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *