Category: గుంటూరు

టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై బలాత్కారం, బెదిరింపు కేసు నమోదు

అమరావతి సెప్టెంబర్‌ 6: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తిరుపతిలోని బీమాస్‌ హోటల్‌ లో తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలు కొన్ని…

జగన్‌ లండన్‌ ప్రయాణానికి కోర్ట్‌ బ్రేక్‌

లండన్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్‌ అమరావతి:మాజీ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లండన్‌ ప్రయాణానికి కోర్టు బ్రేక్‌ వేసింది. సీఎం పదవి పోవడంతో జగన్‌ డిప్లమాట్‌ పాస్‌ పోర్ట్‌ రద్దు అయిన విషయం తెలిసిందే. అయన జనరల్‌…

క్లీనింగ్‌ పనులు వేగవంతం చేయాలి:సీఎం చంద్రబాబుటెలీకాన్ఫరెన్స్‌

మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబుటెలీకాన్ఫరెన్స్‌ అమరావతి:6వ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్‌ ను మరింత…

ఏపీ లో మరో కీలక పధకం రద్దు 

అమరావతి:ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికీ రేషన్‌ బియ్య పథకం డోర్‌ డెలివరీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో…

పిఠాపురం ఆడపడుచులకు పవన్‌ కళ్యాణ్‌ పసుపు, కుంకుమ, చీర కానుక

పురూహూతికా అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు పవన్‌ కళ్యాణ్‌ రి తరఫున చీరలు అందచేసిన నాగబాబు సతీమణి పద్మజ,శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్‌ శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ…

ప్రభుత్వ.. మద్యం షాపులకు గుడ్బై

ప్రయివేటు షాపులే ఉండేలా ఎక్సైజ్‌ శాఖ కొత్త పాలసీ అమరావతి: ఆంద్రప్రదేశ్‌ లో ప్రభుత్వమద్యం దుకాణాల కు గుడ్బై చెప్పడానికి సిద్ధం అయ్యింది. గత వైసీపీ సర్కార్‌ హయాం నుంచి అమలవుతున్న మద్యం పాలసీ ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే…

కెమెరాలు పెట్టింది ఎవరో తేల్చాలి:వైఎస్‌ షర్మిలా రెడ్డి ఏపీసీసీ ఛీఫ్‌

అమరావతి:ఆడపిల్లల బాత్‌ రూముల్లో హెడెన్‌ కెమెరాలు.. మూడు వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని ఏపీసీసీ ఛీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డిడిమాండ్‌ చేసారు. ఒక ఆడబిడ్డ తల్లిగా…

ఐపీఎస్‌ ల ధిక్కార స్వరం

గుంటూరు, ఆగస్టు 29: వైసిపి హయాంలో కొందరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. అప్పట్లో విపక్షాలను టార్గెట్‌ చేసిన తీరు అభ్యంతరకరంగా ఉండేది. సాధారణంగా ప్రభుత్వానికి అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ గత ఐదేళ్లుగా కొందరు అధికారులు…

సామూహిక వ్రతంలో పాల్గోనే వారికి అన్నయ్య చీరలు

కాకినాడ, ఆగస్టు 29: పిఠాపురం ఎమ్మెల్యేనా.. మజాకా నా అన్నట్టుంది పవన్‌ కళ్యాణ్‌ వ్యవహారం. తనను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురం పై ఆయన స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గం లోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ…

డ్వాక్రా సంఘాలలో అవినీతి

పిఠాపురం:గత వైసీపీ పాలనలో బీ.కొత్తూరు గ్రామం డ్వాక్రా సంఘాలకు సంబంధించి 14కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి వందల కోట్లు భారీ అవినీతి జరిగి ఉండొచ్చని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే…