Category: ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై బలాత్కారం, బెదిరింపు కేసు నమోదు

అమరావతి సెప్టెంబర్‌ 6: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తిరుపతిలోని బీమాస్‌ హోటల్‌ లో తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలు కొన్ని…

జగనన్న తీసుకొచ్చిన వాహనాలు విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి: రోజా

విజయవాడ సెప్టెంబర్‌ 6:నేడు మంత్రులు ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి నాడు ముఖ్యమంత్రి జగన్‌ తెచ్చిన వాహనాలే ఉపయోగపడుతున్నాయి. దీనిపై వైసిపి నేత రోజా స్పందించారు.జగనన్న తీసుకొచ్చిన రేషన్‌ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన…

కర్ణాటక నెయ్యి…సిక్కోలు జీడిపప్పు

తిరుమల లడ్డూలు భలే…భలే తిరుమల, సెప్టెంబర్‌ 6: తిరుమల శ్రీవారి లడ్డు అంటే చాలా మందికి మక్కువ. పరమపవిత్రంగా భావించే భక్తు లడ్డూలు ఎక్కువ తీసుకురమ్మని తిరుమల వెళ్లే భక్తులకు చెబుతుంటారు. రానురాను దిన్నో స్టేటస్‌ సింబల్‌గా కూడా మార్చేశారు. ఈ…

అధికారుల తప్పు విూద తప్పు…ఇంకా ఎన్నాళ్లు

విజయవాడ, సెప్టెంబర్‌ 6 : తప్పువిూద తప్పు? మళ్లీ మళ్లీ అదే తప్పు? ప్రభుత్వాన్ని మెప్పించలేకపోతున్నారా? గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని మరక చెరుపుకోలేకపోతున్నారా? వీఆర్‌లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్లీ మళ్లీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలుతుండటం చర్చనీయాంశంగా…

జగన్‌ లండన్‌ ప్రయాణానికి కోర్ట్‌ బ్రేక్‌

లండన్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్‌ అమరావతి:మాజీ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లండన్‌ ప్రయాణానికి కోర్టు బ్రేక్‌ వేసింది. సీఎం పదవి పోవడంతో జగన్‌ డిప్లమాట్‌ పాస్‌ పోర్ట్‌ రద్దు అయిన విషయం తెలిసిందే. అయన జనరల్‌…

విశాఖ ఎయిర్‌ పోర్టు లో డిజి సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

విశాఖపట్నం:దేశంలో ఈరోజు తొమ్మిది ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలు ప్రారంభించాం. దేశంలో 24 ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్‌ సమయంలో డిజి యాత్ర ఆలోచన జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శుక్రవారం…

క్లీనింగ్‌ పనులు వేగవంతం చేయాలి:సీఎం చంద్రబాబుటెలీకాన్ఫరెన్స్‌

మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబుటెలీకాన్ఫరెన్స్‌ అమరావతి:6వ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్‌ ను మరింత…

వారిద్దరి సహజీవనం నిజమే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6: : యాక్టర్‌ రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో హైదరాబాద్‌ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చెబుతున్నట్టు కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్‌షీట్‌ వేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని వివరించారు. ఒకే ఇంట్లో…

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో పని చేస్తాం -చమర్తి జగన్ మోహన్ రాజు

ఒంటిమిట్ట చెరువుకి జలకళ రామయ్య చెంతకు గంగమ్మ పరవళ్ళు నీటిని విడుదల చేసిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు. ఒంటిమిట్ట మండలం/రాజంపేట నియోజకవర్గం. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలోని చెరువుకు జలకల సంతరించుకుంది. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా…

ఏపీ లో మరో కీలక పధకం రద్దు 

అమరావతి:ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికీ రేషన్‌ బియ్య పథకం డోర్‌ డెలివరీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో…