Category: అన్నమయ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో పని చేస్తాం -చమర్తి జగన్ మోహన్ రాజు

ఒంటిమిట్ట చెరువుకి జలకళ రామయ్య చెంతకు గంగమ్మ పరవళ్ళు నీటిని విడుదల చేసిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు. ఒంటిమిట్ట మండలం/రాజంపేట నియోజకవర్గం. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలోని చెరువుకు జలకల సంతరించుకుంది. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా…

జిమ్ ను ప్రారంభించిన:మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 

రాయచోటి, సెప్టెంబర్ 3: రాయచోటి పట్టణం, కొత్తపేట నందు నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…. శరీర దారుణ్యానికి జిమ్ ఎంతగానో…

ఒక స్టవ్‌, రెండు సిలిండర్లు ఇవ్వండి: ఈఈఎస్‌ఎల్‌ సీఈవో

ఆగస్టు 28: ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న ‘దీపం’ పథకంపై సీఎం చంద్రబాబుకు ఈఈఎస్‌ఎల్‌ సీఈవో విశాల్‌ కపూర్‌ కీలక సూచనలు చేశారు. ఈ స్కీమ్‌ కింద ప్రభుత్వం ఇచ్చే 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు బదులు.. ఒక ఇండక్షన్‌ స్టవ్‌,…

రూరల్, అర్బన్ సిఐలను   కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు

రాయచోటి న్యూస్ : మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ సూచనల మేరకు రాయచోటి అర్బన్ సిఐ, రూరల్ సిఐలుగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్, వర ప్రసాద్ లను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా…

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అశ్రద్ధ చూపరాదు:జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

రాయచోటి, ఆగస్టు – 19: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పరిష్కరించడంలో ఎలాంటి అశ్రద్ధ చూపరాదు. నాణ్యతే ప్రామాణికంగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని సమావేశ హాలు నందు… ప్రజా…

విద్యుత్ విజిలెన్స్ అధికారుల మెరుపుదాడులు

— 18 మందిపై కేసులు.. రూ.2 లక్షల జరిమానా విధింపు రాయచోటి: విద్యుత్ శాఖ డిపీఈ ఎస్ఈ శ్రీనివాసబాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ డిఈ రమేష్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విద్యుత్…

 అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం…. రాష్ట్ర టీడీపీ కార్య నిర్వహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు 

  అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకుడు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి ,టిటిడి మాజీ పాలకవర్గ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు అన్నారు.శ్రావణమాసం 2వ శనివారం పురస్కరించుకొని రాయచోటీ పట్టణంలోని గాలివీడు…

సమర్థవంతమైన అధికారికి ఘనమైన వీడ్కోలు

తిరుపతి జిల్లా: ఇబ్బందికర సమయంలో ఒక ఆశా కిరణం దిక్సూచి లాగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసి జిల్లాకు మంచి పేరును తీసుకొచ్చిన గొప్ప అధికారి ఈరోజు బదిలీపై కడప జిల్లాకు వెళ్లడం చాలా…

కొనుగోలుదారులు లేక తగ్గుతున్న బెల్లం ధరలు

గత వారంగా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో రైతుల సరుకు రాబడులు అడుగంటుతున్నాయి. తద్వారా శీతలగిడ్డంగుల సరుకు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ శీతల గిడ్డంగులలో జూలై 1 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే…

టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు సిద్దం

ప్రభుత్వానికి హడ్కో (హౌజింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో ఓకే చెప్పింది. గత వారంలో రెండు రోజుల పాటు హడ్కో ప్రతినిధులు టిడ్కో అధికారులతో…