Category: గుంటూరు

సామాజిక దురాచారాలపై వీరేశలింగం పోరాటం చిరస్మరణీయం: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి ఏప్రిల్‌ 16:సామాజిక దురాచారాలపై వీరేశలింగం పోరాటం చిరస్మరణీయమని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. కందుకూరి విరేశలింగం పంతులు జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు విూడియాతో మాట్లాడారు. ప్రభుత్వ…

బాబుతో జనసేన, బీజేపీ ముఖ్యనేతల భేటీ

తాడేపల్లి:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌, , రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వ, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌, మాజీమంత్రి సిద్ధార్థ…

వైఎస్‌ఆర్‌ సిపిలో పదవులు, పెత్తనం రెడ్లకి, పేదలకును పథకాలకి పరిమతం:ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోసెఫ్‌

జగన్‌ కులానికి పదవులు, పెత్తనం.. క్రిస్టియన్‌ లకు మొండి చేయి జీసస్‌ బిలీవర్స్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోసెఫ్‌ గుంటూరు ఏప్రిల్‌ 6: అన్ని వర్గాల కంటే క్రైస్తవ సమాజానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఘోరమైన అన్యాయం…

పవన్‌ కల్యాణ్‌ కు అస్వస్థత.. తెనాలి పర్యటన వాయిదా

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్‌ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకుగురికావడమే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.…

భర్త మర్మాంగంపై సల సల మరిగే నీటిని పోసిన మహిళా

గుంటూరు, ఏప్రిల్‌ 1: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ నిద్రిస్తోన్న తన భర్త మర్మాంగంపై సల సల మరిగే నీటిని పోసింది. వినుకొండ పట్టణంలోని హనుమాన్‌ నగర్‌ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితుడు…

ప్రజల సమస్యలు పట్టించుకోని జగన్‌ సర్కార్‌ పాలన:భువనేశ్వరి 

తాడేపల్లిగూడెం: ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇష్టారీతిగా జగన్‌ సర్కార్‌ పాలన చేస్తుందని టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతిమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు నాయుడు జైలుకెళ్లిన సమయంలో బాధతో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం అమె నియోజకవర్గంలో పర్యటించారు.…

ఎన్నికల అంశాలపై సీఈవో సవిూక్ష

అమరావతి, మార్చి 27:ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరిచే అంశాలను అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌…

నాదెండ్లపై జనసైనికులు గరం.. గరం

గుంటూరు, మార్చి 27: జనసేన పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. తమకు బలమున్న చోట, బలమైన నేతలున్న చోట కాకుండా ఇతర స్థానాలను తీసుకోవడం పట్ల వారు గుర్రుగా ఉన్నారు. తొలుత 24 స్థానాలంటే ఒకింత అసహనానికి గురైన క్యాడర్‌, లీడర్లు..…

లేదు… తెలియదు… చెప్పలేం:ఇదీ ఇప్పుడు ఆర్‌ టీఐ పరిస్థితి

గుంటూరు, మార్చి 25 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ శాఖల్లో గత కొన్నేళ్లుగా సమాచార గోప్యతను పక్కాగా అమలు చేస్తున్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వకూడదనే ముఖ్యమైన వ్యక్తుల ఆదేశాలతో అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు నాలుగేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు.…

జగన్‌ విధ్వంసక పాలనతో 30ఏళ్లు వెనక్కి వెళ్లిన ఏపీ:యువనేత నారా లోకేష్‌

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి తెలుగుజాతిని నెం.1గా నిలపడమే చంద్రబాబు విజన్‌ జగన్‌ విధ్వంసక పాలనతో 30ఏళ్లు వెనక్కి వెళ్లిన ఏపీ బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ లోకేష్‌ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్‌ మంగళగిరి: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నెం.1గా నిలపాలన్నదే…