Category: ఆంధ్ర ప్రదేశ్

జిమ్ ను ప్రారంభించిన:మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 

రాయచోటి, సెప్టెంబర్ 3: రాయచోటి పట్టణం, కొత్తపేట నందు నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…. శరీర దారుణ్యానికి జిమ్ ఎంతగానో…

జెత్వానీ విషయంలో జగన్‌ దే తప్పంతా

విజయవాడ, సెప్టెంబర్‌ 3:సజ్జన్‌ జిందాల్‌ గతంలో పదే పదే జగన్‌ ను కలుస్తూంటే స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం అనుకున్నామని కానీ వెనుక హీరోయిన్‌ కాదంబరి జెత్వానీని టార్గెట్‌ చేసి వేధించే కుట్ర ఉందని తెలిసిన తర్వాత ఆశ్చర్య పోవాల్సి వచ్చిందని ఏపీ…

బెజవాడ వరదల్లో దోచుకొనే బ్యాచ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 3: విజయవాడకు వరదలు వచ్చాయి. సిటీ సగం మునిగింది. లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలోనే అప్పటి వరకూ సమాజంలో ఉన్న అన్ని తేడాలు కనిపించకుండా పోతాయి. రెండు వర్గాలు మాత్రం ఎప్పటికీ పోవని నిరూపితమవుతుంది. ఆ…

ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు:సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ

వరద సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు బాధితులను ఆదుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం విూడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ విజయవాడ: క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. విపరీతంగా వచ్చిన వరదతో మూడు…

వాష్‌ రూమ్‌ వీడియోలు.. డార్క్‌ వెబ్‌ విక్రయం..?

విజయవాడ, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో.. యువతుల వాష్‌ రూమ్‌ లలో రహస్య కెమెరాల ఏర్పాటు వ్యవహారం సంచలనంగా మారింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ కృష్ణాజిల్లాలోని అత్యంత ప్రముఖమైనది. కాలేజీ హాస్టల్‌ లో యువతుల బాత్‌…

గల్లా, నాగబాబులకు రాజ్యసభ పదవులు

విజయవాడ, ఆగస్టు 31: వైసీపీతో పాటు పదవులకు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌ రావు . త్వరలో వారు టిడిపిలో చేరనున్నారు. అయితే టిడిపి వారికి రాజ్యసభ పదవులు ఇస్తుందా?లేక వేరే హావిూ ఉందా? అన్నది…

బెజవాడ ఎంపీ శాపగ్రస్తమా

విజయవాడ, ఆగస్టు 31: విజయవాడ. … ఆంధ్రుల ఆర్థిక రాజదాని. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ లోనూ బెజవాడ స్థానం అదే. ఏపీ రాజకీయాల్లో ఎన్నో కీలక మలుపులకు విజయవాడ కేంద్రం అయింది. అంత గొప్ప చరిత్ర ఉన్న విజయవాడ నుండి ఎంపీ…

పిఠాపురం ఆడపడుచులకు పవన్‌ కళ్యాణ్‌ పసుపు, కుంకుమ, చీర కానుక

పురూహూతికా అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు పవన్‌ కళ్యాణ్‌ రి తరఫున చీరలు అందచేసిన నాగబాబు సతీమణి పద్మజ,శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్‌ శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ…

ప్రభుత్వ.. మద్యం షాపులకు గుడ్బై

ప్రయివేటు షాపులే ఉండేలా ఎక్సైజ్‌ శాఖ కొత్త పాలసీ అమరావతి: ఆంద్రప్రదేశ్‌ లో ప్రభుత్వమద్యం దుకాణాల కు గుడ్బై చెప్పడానికి సిద్ధం అయ్యింది. గత వైసీపీ సర్కార్‌ హయాం నుంచి అమలవుతున్న మద్యం పాలసీ ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే…

కెమెరాలు పెట్టింది ఎవరో తేల్చాలి:వైఎస్‌ షర్మిలా రెడ్డి ఏపీసీసీ ఛీఫ్‌

అమరావతి:ఆడపిల్లల బాత్‌ రూముల్లో హెడెన్‌ కెమెరాలు.. మూడు వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని ఏపీసీసీ ఛీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డిడిమాండ్‌ చేసారు. ఒక ఆడబిడ్డ తల్లిగా…