Category: తెలంగాణ

బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను మంగళవారం రోజున జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.    భారత్ జాగృతి…

’’బీఆర్‌ఎస్‌ దోచుకున్నదంతా కక్కిస్తా’’

బీఆర్‌ఎస్‌ దోచుకున్నదంతా కక్కిస్తా’’ I కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు I ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణసాకారమైంది I తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిరది I ఎన్డీఏలో చేరతానని సీఎం కేసీఆర్‌ వెంటపడ్డారు I తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి…

లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

హైదరాబాద్‌/అమరావతి అక్టోబర్‌ 2: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్‌ సాహెబ్‌ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఉత్తమాటేనా

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఉత్తమాటేనా ` ప్రస్తావించని ఎమ్మెల్యే, హావిూ ఇవ్వని మంత్రి ` నెల దాటితే ఎన్నికల కోడ్‌ ` ప్రతిపక్షాల మేనిఫెస్టోలో కూడా చోటుదక్కని వైనం పెద్దపల్లి: ఎంతో ఆశగా ఎదురుచూసిన జర్న జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాల…

కాంగ్రెస్‌, బీజేపీ తిరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో:రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

త్వరలోనే దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు యాదాద్రి భువనగిరి సెప్టెంబర్‌ 29 : కాంగ్రెస్‌, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం…

స్వామినాథన్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 28: భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు.ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో…

పేరు సవరణకు   రూ.20 లక్షలు డిమాండ్‌ చేసిన తహసీల్దారు 

రూ. 2 లక్షలు ముట్టజెబుతుండగా ఆర్‌ఐతో పాటు పట్టివేత ఆదిలాబాద్‌ జిల్లాలో ఘటన ఆదిలాబాద్‌ జిల్లా మావల తహసీల్దార్‌ ఆరిఫా సుల్తానా, ఆర్‌ఐ హన్మంత్‌రావు ఆదివారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. మావల పట్టణ శివారులోని వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్‌లో…

రాహుల్‌ గాంధీ కి ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌

వయనాడ్‌ నుంచి కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలి రాహుల్‌ గాంధీ కి ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌ హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 25: కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కి ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ…

డిసెంబర్‌ 7న ఎన్నికలు..?

డిసెంబర్‌ 7న ఎన్నికలు..? తాత్కాలిక షెడ్యూల్‌ సిద్ధం చేసీన ఈసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25:  తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగనుంది. జమిలీ ఎన్నికల పేరుతో ఇప్పటి వరకు కాస్త సందిగ్ధత కనిపించింది. లెక్క ప్రకారం డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయా… లేక… ఒకే…

గల్లీ లోని కుక్క గల్లీలోనే మొరుగుతుంది

ఓవైసీ మాటలు కుక్క మొరిగినట్లు వుంది టీపీసీసీ నేత నిరంజన్‌ హైదరాబాద్‌: . ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడిన మాటలు కుక్క మొరిగినట్టు ఉందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ విమర్శించారు. హైదరాబాద్‌ లో రాహుల్‌ గాంధీ పోటీ చేయాలని అసద్‌ అంటున్నాడు..…