Category: తెలంగాణ

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్ర మంత్రులు  

హైదరాబాద్‌ జూన్‌10: కేంద్రంలో నరేంద్రమోడీ సారధ్యంలో ఏర్పడిన కొత్త మంత్రి వర్గంలో తెలంగాణ, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపిలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

రామోజీ రావుకు హరీష్‌ రావు నివాళులు

రంగారెడ్డి: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు నివాళులర్పించారు. హరీష్‌ రావు మాట్లాడుతూ రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు…

సమాచార హక్కు చట్టంను ఎలా ఉపయోగించుకోవాలి?

  హైదరాబాదు జూన్‌ 7: చట్టాలు ప్రజలకు ఉపయోగపడాలి. ఆ విధంగా వాటిని అమలు చేసే వ్యక్తులు క్రియాత్మకంగా వ్యవహరించాలి. లేకపోతే ఆ చట్టము లక్ష్యం నెరవేరదు. అది నిర్వీర్యం అవుతుంది. పౌరులకు ఆచరణయోగ్యమైన సమాచార హక్కు కల్పించి, తద్వారా ప్రతి…

మనువాద, దళారి ,దోపిడీ బూర్జువా పాలక వర్గాల ను తిరస్కరించిన ప్రజలు

సీపీఐ( యం ఎల్‌) సీపీ పార్టీ జాతీయ కమిటీ హైదరాబాద్‌ జూన్‌ 4 : మనువాద,బ్రాహ్మణీయ,దళారి ,దోపిడీ బూర్జువా పాలక వర్గాల ను ప్రజలు తిరస్కరించారని సీపీఐ( యం ఎల్‌) సీపీ పార్టీ జాతీయ కమిటీ పేర్కొంది.కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవ్వరికీ…

ఏపి ప్రజల తీర్పు టిడిపి పై గల విశ్వాసం..అభివృద్ధి.. దూర దృష్టి నిదర్శనం

తెలంగాణాలో టిడిపి కి తిరుగి పూర్వ వైభవం టిడిపి స్టేట్‌ వాణిజ సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కేడి దినేష్‌ హైదరాబాద్‌ జూన్‌ 4: ఏపి ప్రజల తీర్పు టిడిపి పై గల విశ్వాసం..అభివృద్ధి.. దూర దృష్టి నిదర్శనమని తెలంగాణాలో టిడిపి కి…

బక్రీద్‌ పండుగకు సెలవును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ జూన్‌ 3: ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు చేసుకునే బక్రీద్‌ పండుగ సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్‌ ప్రకారం ఈ పండుగ జూన్‌ 17న ప్రకటించింది. అయితే అర్ధచంద్రాకార నెలవంక దర్శనంపైనే పండుగ తేదీ నిర్ధారణ కానున్నది.…

హైదరాబాద్‌ కేంద్రంగా నకిలీ మందుల ముఠా

హైదరాబాద్‌, జూన్‌ 1: ప్రాణాలను కాపాడే ఆ మందులను కూడా కొన్ని ముఠాలు నకిలీ చేస్తున్నాయి. ఇలా పలు క్యాన్సర్‌ మందులకు నకిలీలు తయారుచేసి, మార్కెట్లో సరఫరా చేస్తున్న ఘరానా ముఠా గుట్టును తెలంగాణ రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ) అధికారులు…

మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌ 

హైదరాబాద్‌: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మహిళల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్‌ చేసుకున్నారో తెలుసుకోవచ్చు.దీంతో, ఇకపై మహిళలు వెబ్‌ చెక్‌`ఇన్‌ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న…

తెలంగాణ రాజముద్రలో మార్పులు చేయడంపై   బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి చార్మినార్‌ దగ్గర కెటిఆర్‌ నిరసన

హైదరాబాద్‌ మే 30:తెలంగాణ రాజముద్రలో కాంగ్రెస్‌ సర్కార్‌ మార్పులు చేయడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి చార్మినార్‌ దగ్గరకు వెళ్లి కెటిఆర్‌ నిరసన తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను కాంగ్రెస్‌ ప్రభుత్వం మారుస్తోందని…

తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే:::ఆర్డీవో ఎన్‌.శ్రీనివాస్‌.

మెట్‌ పెల్లి: వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని మెట్‌ పల్లి ఆర్డీవో ఎన్‌.శ్రీనివాస్‌ అన్నారు.గురువారం ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్‌…