Category: గుంటూరు

అందుకేప్రజలుబుద్ది చెప్పరు:వైఎస్‌ షర్మిల

అమరావతి: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను జగన్‌ తుంగలో తొక్కడంతోనే ప్రజలు వైకాపాను గొయ్యి తీసి పాతిపెట్టారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ‘వైకాపా ప్రభుత్వం వైఎస్‌ మొదలు పెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించింది. ఆయనకు ఇష్టమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌…

లోక్‌సభ స్పీకర్‌గా పురంధీశ్వరి..?..

అమరావతి జూన్‌ 10:Ñకేంద్రంలో కొత్త ఎన్‌డియే ప్రభుత్వం ఏర్పాటైన నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఎంపికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. లోక్‌సభ స్పీకర్‌ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బిజెపి అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది.అయితే లోక్‌సభ స్పీకర్‌ పదవిని తెలుగుదేశం పార్టీకి…

అమరావతికి కొత్త కళ

విజయవాడ, జూన్‌ 10: ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు అధికారులు. జూన్‌ 12న ఉదయం 11.27 కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్‌ 9న ఢల్లీిలో ప్రధాన మోదీ సహా పలువురు…

తెలుగుదేశం పార్టీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమరావతి జూన్‌ 6: తెలుగుదేశం పార్టీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ…

జూన్‌ 12 న చంద్ర బాబు ప్రమాణస్వీకారం

అమరావతి జూన్‌ 6: ఆంధ్ర ప్రదేశ్‌ లో గెలిచిన నారా చంద్ర బాబు నాయుడు జూన్‌ 9న ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చునని తెలిస్తోంది. బహుశా జూన్‌ 12 న ప్రమాణస్వీకారం చేయొచ్చు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు జూన్‌ 9న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు…

ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి – జగన్

ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రపడ్డాం.కోటి ఐదు లక్షల మంది అక్కచెల్లెళ్లకు మేలు చేశాం అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు.అండగా ఉన్న ఆసరా 0 వడ్డీతో అండగా ఉన్నం చేయూతతో తోడుగా ఉన్నాం.అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాయాలు ఏమయ్యాయో…

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిరది: మాజీ మంత్రి డొక్కా

అమరావతి జూన్‌ 5: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిరదని మాజీ మంత్రి డొక్కా వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడారు. వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని ఆరోపణలు…

చంద్రబాబును కలిసిన సీఎస్‌, డీజీపీ

ఉండవల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, మరికొందరు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం

జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం వైసీపీ ప్రమాణ స్వీకార తేదీనే ఫిక్స్‌ చేసుకున్న టిడిపి అమరావతి జూన్‌ 4: జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ…

25 ఏళ్ల తర్వాత ఉరవకొండ సెంటిమెంట్‌కు బ్రేక్‌

. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విజయం అమరావతి జూన్‌ 4: ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్‌ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో…