Category: క్రైమ్

13కు చేరుకున్న విద్యార్ధుల సూసైడ్‌

జైపూర్‌, సెప్టెంబర్‌ 6: కోచింగ్‌ హబ్‌ కోటాలో విద్యార్ధుల సూసైడ్‌ ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్ధి సూసైడ్‌ చేసుకున్నాడు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కల నెరవేర్చుకునేందుకు యేటా వేలాది మంది విద్యార్ధులు రాజస్థాన్‌లోని కోటాలోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్తుంటారు.…

జూబ్లీహిల్స్‌లో పెద్ద ఎత్తున విస్కీ ఐస్‌?క్రీమ్‌ అమ్మకాలు

హైదరాబాద్‌: ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే జూబ్లీహిల్స్‌లోని వన్‌ అండ్‌ ఫైవ్‌ ఐస్‌?క్రీమ్‌ పార్లర్‌?లో ఐస్‌క్రీమ్‌లను మాత్రం…

వారిద్దరి సహజీవనం నిజమే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6: : యాక్టర్‌ రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో హైదరాబాద్‌ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చెబుతున్నట్టు కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్‌షీట్‌ వేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని వివరించారు. ఒకే ఇంట్లో…

ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌ ఘడ్‌:భద్రత బలగాలు నక్సల్స్‌ కు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళల నక్సల్స్‌ మృతి చెందింది. నారాయణపూర్‌ బికాంకేరు జిల్లాల సరిహద్దులో గల అబూజ్మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలు, నక్సల్స్‌ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు…

బ్రేకప్‌ చెప్పినా…వదలని ఉన్మాది

హైదరాబాద్‌, ఆగస్టు 29: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు.. అయితే.. ఆమెను చంపింది మాజీ ప్రియుడేనని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోపన్‌ పల్లి తండాలో…

అడవిలోకి చొరబడుతున్న 19మంది అరెస్టు

  3కార్లు, గొడ్డళ్లు, రంపాలు స్వాధీనం తిరుపతి:నాగపట్ల అటవీ ప్రాంతంలోకి చొరబడుతున్న 19మందిని టాస్క్‌ ఫోర్సు పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి మూడు కార్లు, 4పిడిలేని ఇనుప గొడ్డళ్లు, ఒక ఇనుప బారీస, 4ఇనుప రంపాలు స్వాధీనం చేసుకున్నారు.టాస్క్‌ ఫోర్సు…

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం నిందితుడు 24 గంటలలోపు అరెస్టు సిద్దిపేట:మూడేళ్ల చిన్నారిపై ఆత్యాచారానికి ఒడిగడ్డ నిందితుడిని సిద్దిపేట త్రీ టౌన్‌ పోలీసులు ఒక రోజులోనే అరెస్టు చేసారు. త్రీ టౌన్‌ ఇన్స్పెక్టర్‌ విద్యాసాగర్‌ కేసు వివరాలు తెలియపరుస్తూ. సిద్దిపేట పట్టణం మైత్రివనం…

మూడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం

హైదరాబాద్‌: మనదేశంలో అభం శుభం ఎరగని చిన్నారులపై మహిళలపై రోజు రోజుకు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్‌ లోని జోధుర్లో చెత్త ఏరుకొనే కుటుంబం గుడి ముందు నిద్రిస్తోంది. ఓ కీచకుడు వారి 3 ఏండ్ల చిన్నారిని రాత్రి 2 గంటలకు…

చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా కలకలం సృష్టిస్తున్న చుడీదార్‌ గ్యాంగ్‌

హైదరాబాద్‌ మే 20:హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా చుడీదార్‌ గ్యాంగ్‌ కలకలం సృష్టిస్తుంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి జెక్‌ కాలనీలోని ఆకృతి ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లో దుండగులు చుడీదార్‌ వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్‌ రావు అనే వ్యక్తి…

ఛత్తీస్‌ గఢ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్‌ బోల్తా పడి 17 మంది దుర్మరణం

రాయ్‌ పూర్‌ మే 20:ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రం కవార్ధా ప్రాంతంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహపనీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ బోల్తా పడడంతో 17 మంది దుర్మరణం చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారుల సమాచారం…