Category: కృష్ణా

రెండేళ్లు… జగన్‌ కు నో టెన్షన్‌ 

విజయవాడ, జూన్‌ 10: వైఎస్‌ జగన్‌ ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు. లోక్‌సభలో కేవలం నలుగురు సభ్యులే ఉండనునున్నారు. తిరుపతి, రాజంపేట, అరకు, కడప నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఆయనపై…

విజయవాడ లో వెలసిన రెడ్‌ బుక్‌ ఫ్లిక్సీ

భవానీపురం లోని స్వాతి థియేటర్‌ వద్ద రెడ్‌ బుక్‌ సిద్దం అంటూ వెలిసిన ఫ్లిక్సీ చర్చనీయాంశంగా మారిన రెడ్బుక్‌ సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విజయవాడ ఎన్నికల ముందు పాదయాత్రలో టీడీపీ నాయకులు నారా లోకేశ్‌ రెడ్బుక్‌ ను తెరవిూదికి…

మంత్రవర్గ రేసులో వీరేనా

విజయవాడ, జూన్‌ 7: ఏపీలో కూటమి విజయం సాధించటంతో ఎవరు మంత్రులు కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో మూడు పార్టీలు భాగం కావటంతో? ఎవరిని అదృష్టం వరించబోతుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ, కూటమిలోని పక్షాలకు ప్రయారిటీతో పాటు సామాజిక…

కనీవినీ ఎరుగని విజయం 

విజయవాడ, జూన్‌ 4:ఒక అసాధ్యం సుసాధ్యమైన సమయమిది. చరిత్ర తిరగరాసిన విజయమిది. కనీవినీ ఎరుగని గెలుపు ఇది. ఎన్నెన్నో రికార్డులు బద్ధలైన సందర్భమిది. కూటమిగా వచ్చి ప్రత్యర్థి ఖేల్‌ ఖతం చేసిన ఎన్నిక ఇది. ఆంధ్రాలో టీడీపీ`జనసేన`బీజేపీ కూటమి చేసిన మ్యాజిక్‌…

అత్యధిక.. అత్యల్ప మెజార్టీలు

విజయవాడ, జూన్‌ 5: ఏపీ ఎన్నికల్లో కూటమి సూపర్‌ హిట్‌ అయింది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు దుమ్మురేపారు. వైసీపీకి ఊచకోత కోశారు. గెలిచిన అభ్యర్థుల్లో కొందరు ప్రత్యర్థులను చిత్తు చేసి భారీ మెజారిటీ సొంత చేసుకోగా… మరికొందరు అభ్యర్థులకు అత్యల్ప…

14 వేల మందికి ఫ్రీ ఎడ్యుకేషన్‌

విజయవాడ, మే 31: రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ పథకం కింద ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో 14వేల మంది చిన్నారులకు ఉచితంగా ఒకటో తరగతిలో అడ్మిషన్లు కల్పించారు. మే 30వ తేదీలోగా విద్యార్ధులు అడ్మిషన్లు ఖరారు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.:ఉచిత విద్య…

కౌంటింగ్‌ ఏజెంట్లు చేయాల్సింది ఇదే

విజయవాడ, మే 27: : ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జూన్‌ 4న కౌంటింగ్‌ ప్రక్రియ సాగనుంది. ఇప్పటికే స్ట్రాంగ్‌ రూంల వద్ద మూడంచెల భద్రతతో ఈవీఎంలు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్‌ రోజున తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌…

రాజధాని…విశాఖ… అమరావతా..?

విజయవాడ, మే 23: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దేశంలో ఉండి పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన జరిగిదశాబ్ద కాలం అవుతోంది. అందరి ఆమోదయోగ్యంతో టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. 33 వేల ఎకరాలను రైతుల…

సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధం

విజయవాడ, మే 22 : ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌ డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎస్‌ఎస్సీ హాల్‌ టికెట్లను బోర్డు వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు నేరుగా హాల్‌ టికెట్లు…

అమ్మో… జగన్‌ ఖర్చు గంటకు 12 లక్షలు

అధికారులకు రెండు కోట్లు విజయవాడ, మే 20 : సీఎం జగన్‌ తరచూ తాను పేద వాడినని చెబుతుంటారు. పెత్తందారులతో పోరాడుతున్నానని పదేపదే మాట్లాడుతుంటారు. కనీసం తన వద్ద ఫోన్‌ కూడా లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే…