Category: కడప

కడపలో షర్మిల సాధించింది ఏమిటీ 

కడప, జూన్‌ 10: వైఎస్‌ షర్మిల.. రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చారు. అయితే జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్‌ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి…

పెద్దిరెడ్డి మినహాయించి.. మంత్రులంతా పరాజయం పాలయ్యారు

కడప, జూన్‌ 7 : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా స్పష్టమైన మెజారిటీని సాధించింది. శ్రీకాకుళం నుంచి కడప వరకు అన్ని ప్రాంతాల్లో సత్తా చాటింది. కొన్ని…

జగన్‌ కు మరీ…దారుణమా

కడప, జూన్‌ 5: కాలం ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు తారుమారు అవుతుంది. అందునా రాజకీయంలో అయితే మరి స్పీడ్‌ గా ఉంటుంది. ఒకసారి విజయం దక్కితే.. మరోసారి అపజయం తప్పదు. అయితే గెలుపోటములను సమానంగా తీసుకుంటేనే రాజకీయాల్లో రాణించగలం. కొద్ది కాలాలపాటు…

  షర్మిలకు డిపాజిట్‌ సాధ్యమేనా

కడప, జూన్‌ 1: కడపలో వైఎస్‌ షర్మిల ఓడిపోతున్నారా? కనీసం డిపాజిట్లు దక్కే ఛాన్స్‌ లేదా? వైయస్‌ అభిమానులు ఆమెను ఆదరించలేదా? వివేకానంద రెడ్డి హత్య అంశం వర్కౌట్‌ కాలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని కేంద్ర సంస్థల సర్వేల్లో…

జగన్‌ కు కడప టెన్షన్‌ 

కడప, మే 28: వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా జరిగాయంట. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో దాదాపు 700 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేశారు. ఈసారి…

సీమే శాసిస్తుందా.!?

కడప, మే 20: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్క్‌ సాధించడానికి 88 స్థానాల్లో విజయం సాధించారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ గత ఎన్నికల్లో 49 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి…

కడపలో క్రాస్‌ ఓటింగ్‌

కడప, మే 16: ఏపీలో అత్యంత ఉత్కంఠం రేపిన నియోజకవర్గం కడప పార్లమెంట్‌ స్థానం. ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల పోటీ చేశారు. వివేక హత్య కేసును హైలైట్‌ చేస్తూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న…

జగన్‌ తల్లిని మోసం చేశాడా..?

కడప, మే 11:జగన్‌ తల్లిని మోసం చేశాడా? ప్రజా ప్రతినిధిని చేస్తానని చెప్పి మాట తప్పాడా? షర్మిల ఇప్పుడు సంచలన విషయాలు బయట పెట్టారు. టీవీ9 ఇంటర్వ్యూలో షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై…

షర్మిళకు మద్దతుగా సౌభాగ్యమ్మ ప్రచారం

కడప, మే 10:పులివెందుల రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందుల ఎన్నికల ప్రచారానికి ఆమె కూడా రావడం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది.…

అంత మాట అంటావా… అన్నా 

కడప, మే 10: : వైఎస్‌ కుటుంబంలో రాజకీయాలు వీధికెక్కుతున్నాయి. షర్మిలపై జగన్‌ చేస్తున్న ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ చానల్‌ ఇంటర్యూలో కుటుంబంలో విబేధాలకు షర్మిల రాజకీయ కాంక్షే కారణం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.…