అన్నమయ్యాజిల్లా,రాయచోటి:  రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రథమ సిఐగా షేక్ మహబూబ్ బాషా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ గమ్యస్థానాలను చేరుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడప నడప రాదని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. ఈయన గతంలో మదనపల్లె వన్ టౌన్ సీఐగా,కడపలో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ) హైదరాబాద్, ఏపీ ఇంటిలిజెన్స్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆయన పనిచేసినట్లు తెలియజేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *