అన్నమయ్య జిల్లా : అన్నివిధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని పొత్తులు పెట్టుకున్నామే తప్ప మా స్వప్రయోజనాల కోసం కాదు.వైసిపి పార్టీ పై, పార్టీ నాయకుని పై నమ్మకం లేకే నాయకుల వలసలు.చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే రాజంపేట శాసనసభ నుండి పోటీచేయడానికి నేను సిద్ధం…అన్నమయ్య జిల్లా టిడిపి ఇంచార్జి చమర్తి జగన్మోహన్ రాజు.సుండుపల్లె మండలంలోని స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన చమర్తి జగన్మోహన్ రాజు.రాష్ట్ర ప్రజల నెత్తిపై ముద్దులు పెట్టి, నెరవేర్చలేని హామీలు గుప్పించి అధికారం లోకి రాగానే పాలన చేతకాక అహంకార పూరితంగా కక్ష పూరిత నిర్ణయాలతో అదే ప్రజలను అనగతొక్కుతున్న ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం.దేశం లో ఎక్కడా లేనివిధంగా ఒక నిరంకుశత్వ, నియంత పాలన ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *