నిరుద్యోగుల ఆత్మహత్యలు… ప్రభుత్వ హత్యలే:ఏపీసీసీ చీఫ్ షర్మిల
విజయవాడ, ఫిబ్రవరి 22: ఏపీలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ గురువారం తలపెట్టిన ‘ఛలో సెక్రటేరియట్’నిరసన కార్యక్రమంలో నేతలను అడ్డుకోవడంతో విజయవాడలో…