Tag: సర్కారు నిర్లక్ష్యంతో ప్రమాదం అంచున కాటన్‌ బ్యారేజీ

సర్కారు నిర్లక్ష్యంతో ప్రమాదం అంచున కాటన్‌ బ్యారేజీ

రాజమండ్రి, అక్టోబరు 23: ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ తలమానికంగా నిలుస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ కట్టడం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారుల అలక్ష్యం, సర్కారు నిర్లక్ష్యంతో వారథి మనుగడకు ప్రమాదం ఏర్పడిరది. ఉమ్మడి…