Tag: సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

నెల్లూరు, సెప్టెంబర్‌ 11: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోజులో మూడు సార్లు కచ్చితంగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గం.లకు,…