Tag: వారి కృషి జాతి మరవలేనిది..భారతరత్న ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌

వారి కృషి జాతి మరవలేనిది..భారతరత్న ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌

న్యూ డిల్లీ ఫిబ్రవరి 9:భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.…