Tag: వరుస స్కామ్‌ స్టోరీలతో జనసేన: నిన్న విద్య… ఇవాళ పరిశ్రమలు

వరుస స్కామ్‌ స్టోరీలతో జనసేన: నిన్న విద్య… ఇవాళ పరిశ్రమలు

విజయవాడ, నవంబర్‌ 16: వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం విద్యాకానుక పేరుతో రూ. 120 కోట్ల దోపిడీ చేసిందని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో సాగుతున్న కుంభకోణాలు అక్రమాలపై రోజుకొకటి చొప్పున బయటపెడతామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ…