ఎన్నికలకు ఈసీ రెడీ
హైదరాబాద్, అక్టోబరు 5: తెలంగాణలో ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. 2022`23లో 22 లక్షల ఓట్లు తొలగించామన్న ఆయన…డెత్ సర్టిఫికెట్లు ఉన్న వాటినే ఓటర్ జాబితా నుంచి తొలగించామన్నారు. అప్లికేషన్ వచ్చిన తర్వాతే ఓటర్లను…