ఆందోళన కల్గిస్తున్న హార్ట్ స్ట్రోక్ మరణాలు
దేశంలో గుండెపోటు మరణాలు పెరిగాయి. 2021తో పోలిస్తే 2022లో హార్ట్ స్ట్రోక్ మరణాలు 12.5వాతం పెరిగినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడిరచింది. ఈ కాలంలో 56,653 మంది ఆకస్మిక మరణాలు సంభవించినట్లు పేర్కొంది.గత ఏడాది కాలంలో ఆకస్మిక మరణాల కేసులు గణనీయంగా పెరిగాయి.…