అన్ని రంగాల్లో వైకాపా దోపిడి
విజయవాడ: వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి డానికి త్రివేణి సంగమం కలయిక అంటే మూడు పార్టీలు అవిరళ కృషి చేయాలని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. జనసేన తో పొత్తు లో ఉన్నాం. టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ…