Tag: అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ వద్ద విచారణకు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు డుమ్మ

అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ వద్ద విచారణకు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు డుమ్మ

అమరావతి ఫిబ్రవరి 12:అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ వద్ద విచారణకు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఈ రోజు (సోమవారం) ఉదయం స్పీకర్‌ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్యేలుగా నోటీసులు అందించినప్పటికీవిచారణకు వెళ్లలేదు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. తాము వివిధ…