దేశంలో దళితబంధు పుట్టించిన మొగోన్ని నేనే
దేశంలో దళితబంధు పుట్టించిన మొగోన్ని నేనే దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఖమ్మం: దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాలపై విరుచుక పడ్డారు.ఇవాళ పెడబొబ్బలు పెట్టే మూడు రంగుల…