జగన్ ను నమ్మి మోసపోయాం:ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
గుంటూరు, ఫిబ్రవరి 12:వైసీపీలో సీఎం జగన్ ది ఒంటెద్దు పోకడ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం జగన్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ…