Tag: కిషన్‌ రెడ్డి సమక్షంలో  చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం బీజేపీలో చేరారు

కిషన్‌ రెడ్డి సమక్షంలో  చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం బీజేపీలో చేరారు

చేవెళ్ల: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం బీజేపీలో చేరారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.…