Category: Eye Dream Special

తెలుగు రాష్ట్రాల్లో హింసాత్మక రాజకీయాలు

భారత రాష్ట్ర సమితి ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది. మొదట కారులో గజ్వేల్‌ ఆస్పత్రికి ఆ తర్వాత సికింద్రాబాద్‌ యశోదాకు తరలించారు. దాడి చేసిన…

భారత దేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ

భారత దేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ నేడు ఆమె వర్ధంతి ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్‌ లాల్‌ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి…

భారత దేశపు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌

భారత దేశపు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ `నేడు ఆయన జయంతి…ఏక్తా దివస్‌ భారత దేశపు ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ జవేరిభాయ్‌, లాడ్‌ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ఇతను…

ఆరోగ్యానికి ‘’చలి’’ ముప్పు:సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ లిల్లీ మేరి

హైదరాబాద్‌ అక్టోబర్‌ 28: తెలుగు రాష్ట్రాలలో చలి పంజా విసురుతుంది . గత కొద్ది రోజులుగా పగలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి . హైదరాబాదులోనూ సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే నెలలో చలి తీవ్రత మరింత పెరిగే…

మెదడులో రక్తసరఫరా జరగడంలో అంతరాయంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 25: ఇన్నాళ్ళు పెద్దమొత్తంలో మానవ మరణాలకు యుద్దాలు, ప్రకృతి విపత్తులు కారణం అయ్యేవి. దేశాల మధ్య యుద్ధాలు, వరదలు, సునావిూలు, భూకంపాలు మొదలైనవాటివల్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువశాతం మంది కేవలం అనారోగ్యం…

‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’

విశ్లేషణ) ఎన్నికలు సవిూస్తున్న తరుణంలో కేంద్రం మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా బీజేపీ సర్కారు ఓ విస్తృత కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. దేశంలో చాలా మందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వారిలో చాలా…

ప్రభుత్వంపై నెట్టేసిన సుప్రీం

స్వ లింగ వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. తీర్పును సమర్ధిస్తూ ఒక వర్గం, తీర్పును వ్యతిరేకిస్తూ మరో వర్గం మెయిన్‌ విూడియాలో, సోషల్‌ విూడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగిస్తోంది.స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించడం సాధ్యం…

భారతదేశ మిస్సైల్‌ మ్యాన్‌ అబ్దుల్‌ కలాం `జయంతి నేడు

భారతదేశ మిస్సైల్‌ మ్యాన్‌ మన భారతరత్న అబ్దుల్‌ కలాం `నేడు ఆయన జయంతి భారతదేశంలో ఉన్న అతికొద్దిమంది గొప్ప శాస్త్రవేత్తల్లో ఏపీజే అబ్దుల్‌ కలాం ఒకరు. ఈయన పూర్తి పేరు.. డాక్టర్‌ అవుల్‌ ఫకీర్‌ జైనుల్లాబ్దీన్‌ అబ్దుల్‌ కలామ్‌. ఈయన 1931,…

2024 ఎన్నికలకు లిట్మస్‌ టెస్ట్‌

తెలంగాణ, చత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, మిజోరంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ను ప్రకటించింది. గత ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయి. ప్రస్తుతం…

కులాల తుట్టెను కదిపిన నితీష్‌

బీహార్‌ రాష్ట్ర కులగణన వివరాలను విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుల రాజకీయాలకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చారు. కుల గణనను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా బీహార్‌ అవతరించింది. బీహార్‌లో ఒక్కో కులానికి ఉన్న సంఖ్యా బలం ఇప్పుడు…