Category: గుంటూరు

సిట్‌ నివేదికపై చీఫ్‌ సెక్రటరి జవహర్‌రెడ్డితో డీజీపీ భేటి

అమరావతి మే 21:ఏపీలో పోలింగ్‌ రోజు, తరువాత మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా రాష్ట్ర చీఫ్‌ సెక్రటరి జవహర్‌రెడ్డి తో భేటి అయ్యారు. మంగళవారం సీఎస్‌ కార్యాలయంలోకి వెళ్లిన డీజీపీ…

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..ఎందుకు వెళ్ళాడు ?:మంత్రి జోగి రమేశ్‌ అనుమానం

అమరావతి మే 21: టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు.. ఏమైపోయారని ఏపీ మంత్రి జోగి రమేశ్‌ ప్రశ్నించారు. తమ నాయకుడు జగన్‌ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్లారని.. మరి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్లారో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. దోచుకున్న…

2019లో వచ్చిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువ సాధిస్తాం:సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా

వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం అమరావతి మే 17:రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయంపై తమకు పూర్తి విశ్వాసంతో ఉందని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019లో వచ్చిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువ…

షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు

అమరావతి: షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సందర్శించారు. సాయిబాబా దర్శనానికి గురువారం మహారాష్ట్ర వెళ్లిన చంద్రబాబు దంపతులు ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. ద్వారకామయి పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమానికి తెలుగు వారైన…

చంద్రబాబు ఒక్కటే నేర్పారు.. సేవ చేసే గుణం:నారా లోకేష్‌

కుప్పం, హిందూపూర్‌ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తా ఎక్కడికి వెళ్లినా మంగళగిరి ఏం చేయవచ్చనే ఆలోచిస్తా మంగళగిరి 8,9 వార్డుల రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్‌ మంగళగిరి: చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పం, మామయ్య బాలకృష్ణ నియోజకవర్గం హిందూపూర్‌ కంటే మంగళగిరిలో ఎక్కువ…

ఈసీ ఉత్తర్వులు తుంగలో తొక్కి..జగన్‌ ఆడుతున్న పైశాచిక క్రీడ

ఈసీ ఉత్తర్వుల తుంగలో తొక్కి..జగన్‌ ఆడుతున్న పైశాచిక క్రీడలో… లబ్ధిదారులను వేధించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చడం బాధాకరం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ అమరావతి, మే 3 ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్‌దారులు…

ఏపీ లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న 4.14 కోట్ల మంది ఓటర్లు

  అమరావతి, మే 03: 4వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ…

9 ముఖ్య హావిూలతో వైసిపి మేనిఫెస్టో`2024 విడుదల!

తాడేపల్లి ఏప్రిల్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ విడుదల చేశారు. అందులో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన వారందరికీ ఇళ్లు, వైఎస్సార్‌ చేయూత నాలుగు విడతల్లో రూ. 75 వేల నుంచి రూ.…

ఆడబిడ్డలకు పుట్టినిల్లు తెలుగు దేశం పార్టీ:బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి

ఐదేళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి అమరావతి ఏప్రిల్‌ 23: అప్పు చేసి పప్పుకూడు పెట్టేవాడు కావాలా? మంచి చేసే వాడు కావాలా? అని మహిళలలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.…

జగన్‌ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం: విరుచుకపడ్డ షర్మిల

అమరావతి ఏప్రిల్‌ 19: వైసిపి ఎంఎల్‌ఎలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎపిసిసి ప్రెసిడెంట్‌ వైఎస్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో ఆలూరులో కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల విూడియాతో మాట్లాడారు. వేదవతి…