ఇంటర్మీడియట్ తర్వాత స్విమ్స్ లో బిఎస్సి నర్సింగ్, ఫిజియోథెరపిస్ట్, పారామెడికల్ కోర్సుల నోటిఫికేషన్ విడుదల ఐనది. తిరుపతి లోని టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో విద్యార్థిని,విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతుంది.

ఆఖరి తేదీ: 22-07-2024

కోర్సుల వివరాలు:
బిఎస్సి నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బిఎస్సి అనస్థీషియా టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రేడియోగ్రఫీ అండ్ ఇమేజ్ టెక్నాలజీ, కార్డియక్ పల్మరి పర్ఫ్యూజన్ టెక్నాల,ఈసీజీ మరియు కార్డియో వ్యాకులర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీసెస్ టెక్నాలజీ , న్యూరో సైకాలజీ టెక్నాలజీ , రేడియో థెరపీ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ….మొదలైవి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *