![✍](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/te2/1/16/270d.png)
ఒకటో తారీఖున అవ్వా తాతలకు ఇవ్వాల్సిన పింఛన్ సొమ్ములతోపాటు ఆరోగ్య శ్రీ కీ ఇవ్వాల్సిన నిధులు 13 వేల కోట్లు మార్చి 16 నుంచి 30వ తారీకు లోపల అంటే 15 రోజుల్లోనే జగన్ రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం దోచిపెట్టేశారని, దీంతో పింఛన్ల సొమ్ము ఇవ్వడానికి నేడు ఖజానాలో సరిపడా నిధులు లేవని నేడు తన క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.