అనంతపురం:మేమంతాసిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీ నుంచి కీలక నేతలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కీలక నేత వేణుగోపాల్‌(డీయస్పీ), జనసేన నియోజకవర్గ నేత తిరుపతేంద్ర, పుట్టపర్తి టీడీపీ మండల నేత కె పెద్దన్న, వెంకటస్వామిచేరారు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ టి?క్కెట్‌ హావిూతో డియస్పీ ఉద్యోగానికి వేణుగోపాల్‌ రాజీనామా చేసి టిక్కెట్‌ రాకపోవడంతో అయన ఆగ్రహానికి గురైయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *