విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ అమ్మవారి చల్లని చూపులు రాష్ట్ర ప్రజలకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. విజయదశమి అంటే చెడును పారద్రోలి మంచి ని పెంపొందించడం, సమాజం లో నా చెడును పారద్రోలి మంచి ని పెంపొందించడం అదేవిధంగా మనలో కూడా మంచి ని అమ్మ వారు ప్రసాదించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *