డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢల్లీి, నవంబర్ 11: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకూ జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. 19 రోజుల్లో 15 సార్లు సమావేశాలు జరుగుతాయని షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు…