చైనా హెచ్9ఎన్2 వైరస్తో భారత్కు ఎటువంటి రిస్క్ లేదు: స్పష్టం చేసిన భారత ప్రభుత్వం
న్యూఢల్లీి నవంబర్ 24: చైనాలో ప్రస్తుతం హెచ్9ఎన్2 వైరస్ కేసులు ప్రబలుతున్న నేపద్యం లో శుక్రవారం భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసులతో భారత్కు ఎటువంటి రిస్క్ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవియన్ ఇన్ప్లుయాంజా కేసులతో…