చంద్రబాబును కలిసిన సీఎస్, డీజీపీ
ఉండవల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మరికొందరు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉండవల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మరికొందరు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.