అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగమే..మరోసారి స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్ మార్చ్ 21: అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడిరచింది. అరుణాల్ను దక్షిణ టిబెట్గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా.. అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన…