14 నియోజవర్గాలు సమస్యాత్మకకేంద్రాలు
విజయవాడ, మే4 :ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని టెన్షన్కు కారణమవుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వివాదం తెరపైకి వస్తుందో ఎవరు ఎవరిపై ఫిర్యాదులు చేసుకుంటారో అనే ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు సైతం తీసుకునే పరిస్థితి…