శవ పరీక్ష పత్రం ఎలా మాయం అయింది
బాధితురాలు చావు, ఎఫ్ఐఆర్ దాఖలు మధ్య 14 గంటల ఆలస్యం కోల్ కతా హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వాన్ని మందలించిన సుప్రీంకోర్టు న్యూఢల్లీి సెప్టెంబర్ 9: కోల్ కతా హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. శవ పరీక్ష పత్రం(అటోప్సీ…