Tag: రుషికొండను పరిశీలిస్తున్న కేంద్రబృందం

రుషికొండను పరిశీలిస్తున్న కేంద్రబృందం

=విశాఖపట్టణం, డిసెంబర్‌ 16: ఆంధ్రప్రదేశ్‌ విశాఖలోని రుషికొండ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్‌ సర్కార్‌… రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయంతోపాటు కొన్ని భవనాలు నిర్మిస్తోంది. అయితే.. కొండపై జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు…