Tag: ముగిసిన మంత్రి మండలి భేటీ..పలు కీలక నిర్ణయాలకు అమోదం

ముగిసిన మంత్రి మండలి భేటీ..పలు కీలక నిర్ణయాలకు అమోదం

అమరావతి:సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమయింది. మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ` 2024?25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ను మంత్రి మండలలి ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌…