Tag: భువనేశ్వరి ఎమోషనల్‌ ట్వీట్‌

భువనేశ్వరి ఎమోషనల్‌ ట్వీట్‌

రాజమండ్రి, అక్టోబరు 18: తెలుగు దేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై పెడుతున్న కేసులు ఆవేదన కలిగిస్తున్నాయని చంద్రబాబు సతీమణి భవనేశ్వరి అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారామె. తల్లివర్ధంతి కార్యక్రమాలకు కూడా…