Tag: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూల్‌ ఎంపీ సంజీవ్‌ కుమార్‌

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూల్‌ ఎంపీ సంజీవ్‌ కుమార్‌

అమరావతి:కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్‌ కుమార్‌ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్‌ కుమార్‌ తో పాటు పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌…