కేంద్ర ఆర్ధిక సంఘంతో సీఎం రేవంత్ భేటీ
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతో నేడు ప్రజాభవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు సమావేశం అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్…