Tag: ఏసీబీ వలలో సచివాలయం సెక్షన్‌ అధికారి

ఏసీబీ వలలో సచివాలయం సెక్షన్‌ అధికారి

విజయవాడ, నవంబర్‌ 24:ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడుల కలకలం రేగింది. సచివాలయం బస్సు షెల్టర్‌ వద్ద నాటకీయంగా ఆర్థిక శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది. ఆర్థిక శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగభూషన్‌ రెడ్డి లంచం…