ఏపీఎన్జీవోల ఉద్యమ బాట
విజయవాడ, ఫిబ్రవరి 12:ఏపీ ఎన్జీవోలు మరోసారి ఆందోళన బాట పట్టడానికి రెడీ అవుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హావిూలు నెరవేర్చలేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. పన్నెండో పీఆర్సీ కమిషన్ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నారు. 2 పెండిరగ్ డీఏలు చెల్లించాలని, జీపీఎఫ్ బిల్లులు…