Tag: శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తిరుమల:తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుటుంబం బుధవారం దర్శించుకున్నారు.అయన కుటుంబంతో మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమార్తె, అల్లుడు మనవడు ఉన్నారు. మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన తిరుమలకు వచ్చారు.…

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

తిరుమల:సోమవారం ఉదయం నైవేద్య విరా మ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మ న్‌, ఈవో, అర్చకులు స్వాగతం పలి కారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును…