మాఫియాకు కేరాఫ్ విూ పీసీసీ చీఫ్:మంత్రి కేటీఆర్
హౖదరాబాద్: కాంగ్రెస్ బస్సుయాత్ర? తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని అన్నారు. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా…