పార్వేట మండపాన్ని ఎవరి అనుమతితో తొలగించారు:భానుప్రకాష్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి
తిరుపతి: ప్రాచీన కట్టడాలను, పురాతన సంపదను మనం కాపాడుకోవాలి. తిరుమల కొండపై ప్రాచీన కట్టడాలు అనేకం ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఎంతో మంది రాజులు తిరుమల కొండపై అనే కట్టడాలు నిర్మించారు. అలాంటిదే విజయనగరం సామ్రాధీశులు నిర్మించిన మండపమే పార్వేట మండపం.…